Home వార్తలు జాతీయం బ్రేకింగ్: భారీ ఎన్‌కౌంటర్‌ – ఆరుగురు మావోయిస్టులు మృతి

బ్రేకింగ్: భారీ ఎన్‌కౌంటర్‌ – ఆరుగురు మావోయిస్టులు మృతి

0

బ్రేకింగ్: భారీ ఎన్‌కౌంటర్‌ – ఆరుగురు మావోయిస్టులు మృతి

– ఆరుగురు మావోయిస్టు మృతి

– మృతుల్లో అగ్రనేత లచ్చన్న

న్యూస్ తెలుగు/భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదుర్కొల్పుల్లో
ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. పెనుపాక నియోజకవర్గం కేంద్రంలోని పినపాక పోలీస్ స్టేషన్ సమీపంలో గల
మోతే గ్రామం అటవీప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు మరియు నిషేధిత సిపిఐ మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్న నిషేధిత సిపిఐ మావోయిస్టులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.కాల్పులను ఆపివేయాలని హెచ్చరించినా వారు ఆపకపోవడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కూడా తిరిగి కాల్పులు జరిపారు. నిషేధిత సిపిఐ మావోయిస్టుల నుండి కాల్పులు ఆగిన అనంతరం ప్రాంతాన్ని పోలీసులు సోదా చేయగా ఆలివ్ గ్రీన్ దుస్తులను ధరించిన 06 మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతి చెందిన వారిలో
కరకగూడెం..
మృతి చెందిన మావోయిస్టులు పేర్లు..

కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న,తులసి, శుక్రుడు
, వెల్లదాం
, దుర్గేష్,
కట్ ఉన్నారు.
మృతదేహాలతో పాటు

AK-47 ఆయుధాలు – 02
SLR ఆయుధం – 01
.303 రైఫిల్ – 01
పిస్టల్ – 01 మరియు దాని మ్యాగ్జిన్ తో పాటు లైవ్ రౌండ్లు,కిట్ బ్యాగులు మరియు ఇతర సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు(Story:భారీ ఎన్‌కౌంటర్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version