Homeవార్తలుతెలంగాణతహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

•జలదిగ్బంధంలో ఉన్న వoజీరి గ్రామాన్ని ఆదుకోవాలని ఎమ్మార్వో కి వినతి 

•ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కలెక్టరేట్ ను ముట్టడిచేస్తాం

•కాంట్రాక్టర్, ఇంజనీర్ల, అసమర్ధత వల్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు

న్యూస్‌తెలుగు/కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ : గత వారం రోజులుగా ఏడతెగకుండా కురుస్తున్న వర్షానికి కాగజ్ నగర్ నుండి వంజిరి వెళ్లే మార్గమధ్యలో రైల్వే అండర్ బ్రిడ్జి నీటిలో మునిగిపోయింది.
ఈ విషయమై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు.

కాగజ్ నగర్ తహసిల్దార్ ఆఫీస్ ముందు బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే కలెక్టరైట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యామ్ రావు, కో-కన్వీనర్ మొయిన్ ఉద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ సీపీ రాజ్ కుమార్, అంబాల ఓదెలు, కన్నయ్య, సలీం, నక్క మనోహర్, కశిపాక రాజు, పిప్రే రావూజి, గౌత్రే గోపాల్, మరియు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

(Story : తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!