కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం
ముగ్గురు కార్మికులు దుర్మరణం
న్యూస్ తెలుగు,/ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల :3.
కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్ళితే క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడిన వైనం
బోల్డర్స్, పెద్ద పెద్ద రాళ్ల కింద ముగ్గురు కార్మికులు
ఆచూకీ లేని ముగ్గురు కార్మికులు
మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది